మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో మనీష్​ సిసోడియా బెయిల్​ పిటిషన్​ తిరస్కరణకు గురైంది. ఢిల్లీ హైకోర్టు పిటిషన్​ను తిరస్కరించింది. మార్చి 31న బెయిల్​ను ట్రయల్​ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో మనీష్​ సిసోడియా సవాల్​ చేశారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురు కావడంతో బెయిల్​ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.